సాగదీస్తే.. సాగనంపుతాం..’ : టీ జేఏసీ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీ రాజకీయ జేఏసీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ‘సాగదీస్తే.. సాగనంపుతాం..’ పేరిట జనచైతన్య యాత్ర నిర్వహించాలని టీ జేఏసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జులై 19 నుంచి 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా జనచైతన్య యాత్ర నిర్వహించనుంది. ఈ నెల 25న హైదరాబాద్లో టీ జేఏసీ మహాధర్నా కార్యక్రమం చేపట్టనుంది.
Posted on: Wed, 17 Jul 2013 02:30:38 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015