Ramana V Maramraj ఢిల్లీ విషయాలపై ఒక ముఖ్య మైన కాంగ్రెస్ నేత తో మాట్లాడి ఆ విషయాలు నాతో పంచుకుందామని కొద్దిసేపటి క్రితం కొందరు జర్నలిస్టు మితృలు నాదగ్గరికి వచ్చింన్రు. ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైనది తెలంగాణ ప్రక్రియ జరుగుతున్నదని కాంగ్రెస్ పెద్దలు పైకి చెపుతున్నప్పటికీ నిజానికి ప్రక్రియ ఆగింది. సీమాంధ్రలో ఉధ్యమం కింది స్థాయికి వెళ్ళిందని వాళ్ళనుకుంటున్నరు. సీమాంధ్ర ఉధ్యోగుల సమ్మె అధిష్టానాన్ని ఆశ్చర్యపరిచిందట వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉధ్యమం ఉందని వాళ్ళు భావిస్తున్నరట. ఇటువంటి పరిస్తితుల్లో తెలంగాణల ఉధ్యమకారులు నిశ్శబ్ధంగా కూర్చుంటే పరిస్తితి ఏమై పోతుందో చెప్పలేమని ఆ నాయకుడి ఆవేదన. ఆ నాయకుడు చెప్పిన విషయాల్లో వంద శాతం నిజముందా లేదా అనేది పక్కన పెడితే అందులో కొంత నిజమున్నా తెలంగాణ మరొక్క సారి ప్రమాదం లో పడినట్టే . ఇది ఆఖిరీ మోకా ఈ పరిస్తితుల్లో యువకులు రాజకీయాలకు అతీతంగా ఉధ్యమ జెండా ఎగిరేస్తే తప్ప చివరి
Posted on: Fri, 16 Aug 2013 16:05:50 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015