సమైక్య ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ కొరకు నిరసన తెలుపుతున్న న్యాయవాదులు.రాజమండ్రి న్యాయవాదులు మరియు జాక్ ఫెడరేషన్ అధ్యోర్యంలో రిలే నిరాహార దీక్షలు మరియు రంపచోడవరం న్యాయవాదులు లతో పంచాయతి సర్పచులతో సదస్సు. సదస్సు లో ప్రసంగిస్తున్న సీమంధ్ర న్యాయవాదుల జాయింట్ ఆక్షన్ కమిటీ కో-కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బా రావు . హై స్కూల్ ప్రదానోపాద్యాయుల రిలే నిరాహార దీక్షలును ప్రారంభించిన సీమంధ్ర న్యాయవాదుల జాయింట్ ఆక్షన్ కమిటీ కో-కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బా రావు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్స్ నిర్వహించి న క్రోవ్వోత్తుల ప్రదర్సన .
Posted on: Mon, 09 Sep 2013 06:13:28 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015